Tuesday, April 30, 2024

AP: విశాఖపట్నంకు జనసేనాని పవన్ కళ్యాణ్‌

రానున్న ఎన్నిక‌ల పై జ‌న‌సేనాని ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కాగా పొత్తుల నేప‌థ్యంలో ఢిల్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత‌నాలు జ‌రిపారు. ఎన్నికల సన్నద్ధతపై జనసేనాని కార్యకర్తలు,నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శాఖపట్నంకు వెళ్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. మూడురోజుల పాటు విశాఖలో మకాం వేయనున్న పవన్‌ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో వరుస భేటీలు, సమీక్షలు జరపనున్నారు. ఇక విశాఖ పర్యటన అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement