Saturday, April 27, 2024

ఎస్ సి , ఎస్టీ సబ్ ప్లాన్ సర్కార్ నిర్లక్ష్యం పై పవన్ సమావేశం – మంగళగిరి నుంచి ప్రత్యక్ష్య ప్రసారం..

మంగళగిరి – వైసీపీ సర్కార్ ఎస్ సి , ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం పై జనసేన పార్టీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించగలరు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement