Wednesday, May 8, 2024

అన్నొచ్చాడు.. షాకిచ్చాడు : విద్యుత్ ఛార్జీల పెంపుపై జేసీ ప్రభాకర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత జేపీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై స్పందిస్తూ… కీలక కామెంట్లు చేశారు. జగన్ అన్న రావాలని కోరుకున్న ప్రజలకు అన్నొచ్చాడు.. షాకిచ్చాడన్నారు. సామాన్యులు మోయలేని విధంగా చార్జీలు పెంచారన్నారు. వైె ఎస్ పేరును జగన్ సర్వనాశనం చేస్తున్నాడన్నారు. ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకునే పరిస్థితి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement