Sunday, April 28, 2024

జగన్ సింహం.. ఎన్ని పార్టీలు వచ్చినా.. భయపడరు.. నారాయణస్వామి

సీఎం జగన్ సింహం అని.. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎంత మంది నాయకులు వచ్చినా భయపడరని ఏపీ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీపై మంత్రి నారాయణస్వామి స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేయవచ్చన్నారు. ఎంత ఎక్కువ మంది పోటీ చేస్తే మాకు అంత మంచిదని అన్నారు. పార్టీలు మారే నాయకులకు మనసు ఉండదన్నారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement