Saturday, April 27, 2024

IRR-sand case.. చంద్రబాబు బెయిల్ పై విచార‌ణ వాయిదా

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు(ఐఆర్‌ఆర్‌) కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఇసుక కేసులో ముంద‌స్తు బెయిల్ పై విచార‌ణ‌ను ఈనెల 30వ‌తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement