Sunday, April 28, 2024

IRR Case : చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఇన్నర్‌ రింగు రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. బెయిల్ ఇవ్వడంతో సాక్షులను ప్రభావితం చేస్తారని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement