Thursday, May 2, 2024

Rayalaseema Range – 55 మంది ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు? …

రాయలసీమ రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల‌లో పనిచేస్తున్న ఎస్ఐలను సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం మౌకిక ఉత్తర్వులు వెలుపడ్డాయి. రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ సీఐలు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్నికల ముందు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు మౌఖిక ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. అయితే.. దీనిపై అధికారికంగా ఉత్త‌ర్వులు అంద‌న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement