Sunday, May 5, 2024

Invitation – అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ప‌వ‌న్ కు ఆహ్వానం

అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, వీహెచ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను వివరించారు. జనవరి 22న ఆయోద్యలో రామ మందిర ప్రారంభానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement