Monday, April 29, 2024

Tirumala Update: తిరుమ‌ల‌లో పెరిగిన ర‌ద్దీ.. శ్రీ‌వారి స‌ర్వ‌ద్శ‌నానికి 12 గంట‌లు

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవ్వాల (ఆదివారం) సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నిన్న (శనివారం) శ్రీవారిని 84,885 మంది భక్తులు దర్శించుకోగా 41,211 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement