Monday, May 13, 2024

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. తెలంగాణ హైకోర్టులో రేపు మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈరోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని హైకోర్టు తెలిపింది. రేపు విచారణ జరపాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement