Saturday, April 27, 2024

గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్ద‌రు గ‌ల్లంతు

పల్నాడు : అమరావతిలో గ‌ణేష్ నిమజ్జనానికి వచ్చి.. స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంత‌య్యారు. ధ్యాన బుద్ధ ప్రాజెక్టు ఎదురుగా ఉన్న ఘాట్ లో స్నానానికి దిగిన‌ నరసరావు పేటకు చెందిన మల్లికార్జున్ రావు (28), లేమల్లెకు చెందిన విజయ భార్గవ్(27)లు గల్లంతయ్యారు. వారిలో విజయ భార్గవ్ మృతదేహం బయటికి తీయగా మల్లికార్జున మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement