Thursday, May 2, 2024

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో ల‌క్ష్మీనారాయ‌ణ పిల్….

అమ‌రావ‌తి – శాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ ఏ పీ హైకోర్టులో మాజీ సీబి ఐ జాయింట్ డైరెక్టర్ , విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పిల్ దాఖ‌లు చేశారు. ఈ పిల్ ను విచార‌ణ‌కు హైకోర్టు స్వీక‌రించింది.. రేపు విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement