Wednesday, May 1, 2024

అనారోగ్యంతో ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ మృతి..

పొన్నూరు, ప్రభన్యూస్ : నియోజకవర్గ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ అంగిరేకుల వెంకటేశ్వర్లు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. సామాన్యులతో సైతం చక్కగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ గా పేరుపొందిన అంగిరేకుల 1990 బ్యాచ్ కి చెందినవాడని తెలిపారు. నేడు పాత గుంటూరులోని యాదవ్ బజార్ లో తన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement