Monday, May 6, 2024

ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ పై బిజెపి హౌజ్ మోష‌న్ – హైకోర్టులో రేపు విచార‌ణ‌..

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‍ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై కౌంటర్‌ దాఖలుకు ఈసీ తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి సమయం కోరారు. శనివారం ఉదయం 10 గంటల్లోగా కౌంటర్‌ దాఖలు చేస్తామని హైకోర్టుకి విన్న‌వించారు.. దీంతో హౌజ్ మోషన్ పిటిషన్‌పై రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement