సముద్ర తీరంలో స్నానం చేసేందుకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిజాంపట్నం సముద్ర తీరంలో స్నానానికి దిగిన నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా… మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement