Monday, April 29, 2024

ఎల‌క్ట్రానిక్స్ షాపులో చెల‌రేగిన మంట‌లు…

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో మణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపు నందు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపులోని టీవీలతో పాటు పక్కన ఉన్న రెండు షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement