Thursday, May 2, 2024

నిజామాబాద్ కు బయల్దేరిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు బయల్దేరారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో నిజామాబాద్ కు బయల్దేరారు. ఎల్లమ్మ గుట్టలో మినీ తెలంగాణ భవన్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సమీకృత‌ కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement