Tuesday, April 23, 2024

టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ తల్లికి సీఎం కేసీఆర్ పూలమాలలు వేశారు. పార్టీ ఆఫీసులో ప్రతి గదిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement