Monday, May 6, 2024

కాలువలోకి దూసుకెళ్లిన ఆటో.. 14మందికి గాయాలు

ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో 14మంది వ్యవసాయ కూలీలకు గాయాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో కంకటపాలెం దగ్గర ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 14మంది కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement