Monday, April 29, 2024

ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర‌..

అమరావతి- మునిసిపాలిటీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, ఇద్ద‌రువైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేశారు గవర్నర్ హరిచంద‌న్ విశ్వ‌భూష‌న్.. దీంతో రేపు జ‌ర‌గ‌నున్న డిప్యూటీ మేయ‌ర్, వైస్ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల‌లో ఈ పోస్ట్ లకు ఇద్ద‌రు చొప్పున ఎన్నిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్లైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement