Sunday, April 28, 2024

Breaking: భీమ్లా నాయక్ వివాదం.. ఏపీ ప్రభుత్వ వైఖరిపై ప్రకాష్ రాజ్ మండిపాటు

భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటీ అని ప్రశ్నించారు. పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటేనమ్మాలా? అని నిలదీశారు. కక్ష సాధింపులు బాక్సాఫిస్ దగ్గర ఎందుకు ?అని అడిగారు. ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని హితవు పలికారు. ప్రేక్షకుల ఆధరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement