Sunday, April 28, 2024

ఇచ్ఛాపురంలో గాంధీ పార్కు అభివృద్ధికి శ్రీకారం

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని గాంధీ పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మితో కలసి ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్కు అభివృద్ధి,సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. తదనంతరం బెల్లుపడలోని లోపింటి వీధిలో గల “శ్రీ శ్రీ శ్రీ ఉమా మహేశ్వర దేవాలయాన్ని” సందర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement