Thursday, May 2, 2024

Breaking: సోనియాగాంధీతో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45నిమిషాల పాటు ఈ స‌మావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం పై సుదీర్ఘ చర్చ జ‌రిగింది. అలాగే జాతీయ రాజకీయాలు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం పై చర్చించారు. CWC తీసుకున్న కీలక నిర్ణయాలపై కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు- సూచనలు సోనియాగాంధీ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement