Friday, April 26, 2024

Flash: ఏపీ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు..

అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,56,257 కోట్లు ఏపీ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యవయం రూ.47,996 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement