Monday, April 29, 2024

Road Accident: స‌త్య‌సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…5మంది మృతి

స‌త్య‌సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌లి మండ‌లం ఇరిగేప‌ల్లి హైవే పై సిమెంట్ లారీ బొలెరో వాహ‌నం ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌నలో 5మంది మృత్యువాత ప‌డ్డారు. వీరంతా శుభ‌కార్యానికి వెళ్లి తిరుగుప్రయాణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతులంతా రొల్ల మండ‌లం దాస‌ప్ప‌న‌పాలెం గ్రామానికి చెందిన వారిని గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement