Sunday, April 28, 2024

ఏపీ బీజేపీ తుది జాబితాపై కసరత్తు.. అభ్యర్థులు వీరే !!

ఏపీ బీజేపీ జాబితాపై అధిష్టానం తుది కసరత్తు చేస్తోంది. బీజేపీ పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. ఒకటి రెండు స్థానాల అభ్యర్థుల మార్పుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

బీజేపీ లోక్ సభ అభ్యర్థులుగా..!

  • రాజమండ్రి- పురందేశ్వరి
  • అనకాపల్లి- సీఎమ్.రమేశ్
  • అరకు- కొత్తపల్లి గీత
  • రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
  • ⁠తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)
  • నరసాపురం- శ్రీనివాస వర్మ ( ఏపి బిజేపి రాష్ట్ర కార్యదర్శి)

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే..!

  • ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు
  • విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
  • బద్వేలు – పనతల సురేష్
  • ఆదోని – పార్దసారధి
  • పాడేరు – ఉమా మహేశ్వరరావు
  • ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్
  • జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
  • కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి
  • వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు
Advertisement

తాజా వార్తలు

Advertisement