Tuesday, April 30, 2024

కాకినాడ‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి..

కాకినాడ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. జిల్లాలోని తాళ్లరేవు మండలం సీతారామపురం వద్ద లారీ, బొలేరో వాహనం ఢీ కోగా.. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప‌రిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement