Tuesday, May 7, 2024

కోనసీమ జిల్లాలో విద్యుత్ షాక్.. ఇద్దరు అన్నదమ్ముల మృతి

విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న ఏపీలోని కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకుంది. కోన‌సీమ జిల్లాలోని మ‌డుప‌ల్లి ముత్యాల‌వారిపేట‌లో జ‌రిగింది. చ‌నిపోయిన అన్న‌ద‌మ్ములు రాంబాబు, శ్రీనివాస‌రావుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement