Monday, April 29, 2024

విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో పోలీసులు భారీగా మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో కొందరు కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement