Monday, May 6, 2024

కాణిపాకంలో ధర్మ పథకం కార్యక్రమం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో ధర్మపథం కార్యక్రమం ప్రారంభించారు. దేవస్థానం కార్యనిర్వహణధికారి వెంకటేశు, పాలకమండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఈ ధర్మపదం కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్య నమస్కారములు, సాధన, భరతనాట్యం, యోగ, కోలాటాలు, చెక్కభజనలు,ఆయుర్వేదం, వంటి కార్యక్రమములు సూర్య యోగ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయుర్వేదం యోగా నిపుణులు మాణిక్యేశ్వరి రావు,  ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ రాజేశ్వరి, సూర్య యోగ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరణంగజేంద్ర, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, దేవస్థానం ఏసీ కస్తూరి, ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి,చిట్టెమ్మ, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వాల్మీకి రామాయణం.. భావి తరాలకు మార్గదర్శకం

Advertisement

తాజా వార్తలు

Advertisement