Sunday, May 12, 2024

20నుంచి శాఖాపరమైన పరీక్షలు.. ప్ర‌క‌టించిన ఏపీ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు నిర్వహించే డిపార్టమెంటల్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది.

మంగళవారం ఒక ప్రకటనలో 13 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తం 55 వేల 36 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement