Monday, April 29, 2024

Delhiలో ఘ‌నంగా జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఢిల్లీలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు కేకు కట్ చేసి వేడుక‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మద్దిల గురుమూర్తి , గోరంట్ల మాధ‌వ్‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, త‌లారి రంగ‌య్య‌, మాగుంట శ్రీ‌నివాస‌రెడ్డి, చింత అనురాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement