Monday, May 6, 2024

ఎగువ కాఫర్ డ్యామ్ ఒక మీటర్ ఎత్తు పెంచేందుకు నిర్ణయం : అంబటి రాంబాబు

ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు ఒక మీటర్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రేపటికి 30లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశముందన్నారు. ఇన్ ఫ్లో పెరగడంతో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement