Thursday, May 2, 2024

కారుమంచి కాలువకు గండి.. అధికారులు అప్రమత్తం తో తప్పిన ప్రమాదం

చీమకుర్తి, (ప్రభన్యూస్) : రామతీర్ధంలో గ్రానైట్ క్వారీ సమీపంలో కారుమంచి కాలువకు గండి పడింది. మధుకాన్ గ్రానైట్, జూబ్లీ గ్రానైట్ క్వారీ మధ్య లో ఈ కాలువ గండి పడింది. ఈ నీరు మొత్తం క్వారీలోకి వెళుతుంది. దింతో అధికారులు అప్రమత్తం అయ్యారు.వెంటనే చీమకుర్తి తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు ఎన్ ఎస్ పి అధికారులుతో మాట్లాడి కాలువ లాకులు మూసివేశారు.

ఈ గండి రాత్రి వేల పడినట్లు అయితే పెద్ద ప్రమాదం జరిగేది, క్వారీ లోకి నీరు చేరేది, పెద్ద ప్రమాదం జరిగేది,పగలు, ఆదివారం కనుక ఈ కట్ట పై వాహనం ల రద్దీ లేనందున ఇలాంటి ప్రమాదం, ప్రాణనష్టం వాటిల్ల లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement