Thursday, May 2, 2024

విశాఖలో సైబర్ మోసం.. ముగ్గురు అరెస్ట్

ఇటీవలే కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దుండగులు సైబర్ మోసానికి పాల్పడ్డారు. సైబర్ మోసానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. డాక్టర్ కు మెస్సేజ్ పంపించి రూ.1.92లక్షలను సైబర్ ముఠా లాగేసింది. రాజస్థాన్ కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement