Sunday, May 5, 2024

విద్యత్ బిల్లుల కలక్షన్ సెంటర్ ప్రారంభం

చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో విద్యత్ బిల్లుల నూతన చెల్లింపుల కేంద్రం ప్రారంభమైంది. కె.జి.భవనంలో ఎపి.ఎస్.డి.సి.యల్ అధికారి, వైసీపీ మండల కన్వీనర్ కె.టి హరిచంద్రరెడ్డి, పిచ్చాటూరు సర్పంచ్ కె.జి.రోస్ రెడ్డి సంయుక్తంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యత్ బిల్లులు చెల్లింపు కోసం నూతన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిచ్చాటూరు టౌన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement