Sunday, April 28, 2024

Vizag: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

విశాఖ జిల్లా: గాజువాకలోని అగనంపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర కంటైనర్ ఢీకొనడంతో భార్యభర్తలు మృతి చెందిరు. అనకాపల్లి నుండి గాజువాక పల్సర్ బైక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు.. మృతదేహాలను కేజిహెచ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement