Wednesday, May 22, 2024

ఏపీఆర్‌జేసీ పరీక్షల్లో మిగిలిపోయిన అర్హులకు 12న‌ కౌన్సెలింగ్‌

అమరాతి,ఆంధ్రప్రభ: 2022-23 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించిన ఎపిఆర్‌జెసి పరీక్షల్లో సీట్లు రాక మిగిలి పోయిన అర్హులకు సోమ‌వారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎపిఆర్‌జెపి కన్వీనర్‌ సోమదాత తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చిన అభ్యర్దులకు మెరిట్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. అభ్యర్దులు ఒరిజనల్‌ దృవ పత్రాలతోపాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, ఆధార్‌కార్డుతో కౌన్సెంలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement