Wednesday, May 15, 2024

రేపు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement