Tuesday, April 30, 2024

CM Jagan: ముక్కంటి క‌రుణాక‌టాక్షాలు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రిపై ఉండాలి

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప‌ర‌మేశ్వ‌రుడిని అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి. ఈ ప‌ర‌మ ప‌విత్ర‌మైన రోజున‌ ముక్కంటి క‌రుణాక‌టాక్షాలు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ అంద‌రికీ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement