Sunday, May 19, 2024

పరిశ్రమల అభివృద్ధి పై సీఎం జగన్ సమీక్ష

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement