Saturday, April 27, 2024

తొలి అడుగు పడి నాలుగేళ్లు.. నా ప్రయాణం ప్రజల కోసమే

ప్రతిపక్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ‘’ప్రజా సంకల్ప యాత్ర’’ నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.’‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది’ అని సీఎం ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు

Advertisement

తాజా వార్తలు

Advertisement