Friday, May 3, 2024

semi-Christmas వేడుక‌ల్లో పాల్గొన‌నున్న సీఎం జ‌గన్

ఇవాళ సెమీ క్రీస్మ‌స్ వేడుక‌ల్లో ఏపీ సీఎం జ‌గ‌న్ పాల్గొనున్నారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు.

సాయంత్రం తాడేపల్లి నుంచి స్టేడియానికి చేరుకొని వేడుకలు, హై-టీలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement