Saturday, May 4, 2024

AP : కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

కృష్ణా నది రిటైనింగ్ వాల్‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించారు. రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement