Sunday, April 28, 2024

తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ తిరుమల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. తిరుమ‌ల‌లోని శ్రీవారిని ఆయ‌న‌ దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు చేరుకున్న జస్టిస్‌కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రి జరిగే గరుడ సేవలో సీజేఐ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement