Thursday, May 2, 2024

12 రోజులు పాటు శెలవులో టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి

తిరుమల : టీటీడీ ఈవో ధర్మారెడ్డి తన కుమారుడు మృతి చెందడడంతో 12 రోజులు పాటు శెలవులో ఉండనున్నారు. దీంతో 12 రోజులు పాటు టీటీడీ ఈవోగా దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరి అనిల్ కుమార్ సింఘాల్ కి అదనపు భాధ్యతలు అప్ప‌గించారు. 12 రోజులు పాటు తిరుపతి జేఈఓ వీరబ్రహ్మంకు అదనపు ఈఓగా బాధ్యతలు అప్ప‌గించారు. జనవరి 3వ తేదీన తిరిగి ఈఓగా ధ‌ర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement