Thursday, May 2, 2024

అమిత్ షా, ఎన్‌టీఆర్ భేటీపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన టీటీడీ చైర్మన్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీపై టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబుకు వారసుడిగా ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందేమోనని ఆయ‌న అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో సరైనా నాయకత్వం ఉందో లేదోనని ఆ పార్టీ నాయకులే ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయ్యారని బీజేపీ భావిస్తుండడం వల్లే అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయినట్లు ప్రజల్లో పలు రకాల అనుమానాలు వస్తున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement