Thursday, April 25, 2024

జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆదాయం ఎంతంటే?

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని జూన్ నెలలో దర్శించుకున్న భక్తుల సంఖ్య కరోనా లాక్‌డౌన్ కారణంగా స్వల్పంగా ఉంది. అయినప్పటికీ హుండీ ఆదాయం పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. గత నెలలో శ్రీవారిని 4,14,674 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.36.02 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు తిరుమలలో లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలు, వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం బిగ్ షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement