Thursday, May 16, 2024

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నాకి భ‌క్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి నేడు 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 63,055 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.99 కోట్లు కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 23,044 మంది భక్తులు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement