Monday, May 6, 2024

తిరుపతిలో రేపు జాబ్ మేళా : విజయసాయిరెడ్డి

రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం ముందుందన్నారు. కులమతాలకు అతీతంగా పథకాలు ఉంటాయన్నారు. రేపు 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జాబ్ మేళా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement